బొంతు నాగిరెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాముమీ దయవల్ల అప్పనపల్లి లో వెంకటేశ్వర స్వామి దర్శనం ఈవో గారు, చైర్మన్ గారు సత్య మూర్తి గారు దగ్గరుండిపాదయాత్రలో నడిచి వచ్చిన 125 మంది భక్తులకి గోత్రనామాలు తో పూజ చేయించి మమ్మల్ని భోజనం కూడా చేయమని చెప్పి మమ్మల్ని బతిమాలి లేరు మేము అందరమూ ఎంతో సంతోషించానుమ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీతరపున బొంతు నాగిరెడ్డి గారికి {NRI}ధన్యవాదములు💐🙏🙏.... Vasu, Satyanarayana & Team From Palakollu